In 18 T20Is this year, Suryakumar has scored 733 runs at an average of 48.86 and a strike rate of 155.95, with the best score of 112. Published Date – 17 January 2024, 11:30 PM Photo: AP New Delhi: World No. 1 T20I batter Suryakumar Yadav took to social media to update his fans about his surgery on Wednesday for the ankle injury he suffered against South Africa in a T20I match. “I want to thank everyone for their concerns and well wishes for my health, and I am happy to tell you all that I…
Author: Telanganapress
ప్రముఖ నటుడు-కమెడియన్, దిగ్గజ భారతీయ హాస్యనటుడు జానీ లివర్ కుమార్తె జామీ లీవర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ‘చోటా భీమ్’ నిర్మాత రాజీవ్ చిలక నిర్మిస్తున్న చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్నీ జామీ లీవర్ కన్ఫర్మ్ చేసింది. తన తోలి తెలుగు చిత్రం ఎంట్రీపై ఆమె స్పందిస్తూ, తన మాతృభాష తెలుగులో సినిమా చేస్తుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. టాలీవుడ్ లో చిత్రం చేయటం తన నాయనమ్మ గర్విస్తుందని.. ఆమెకి ఇదే నా ఘన నివాళి అన్నారు. ఇది నా కుటుంబానికి భావోద్వేగ సందర్భమని కూడా తెలిపింది జామీ లీవర్. The post బాలీవుడ్ స్టార్ కమెడియన్ కుమార్తె టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరో తెలుసా ? appeared first on tnewstelugu.com. Source link
INDvsAFG 3rd T20I: ఇంతవరకూ మునుపెన్నడూ లేనివిధంగా ఒక టీ20 మ్యాచ్ ఫలితం డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలింది. భారత్ – అఫ్గానిస్తాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టీ20 అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని అందించింది. January 17, 2024 / 11:26 PM IST INDvsAFG 3rd T20I: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అద్భుతం. ఇంతవరకూ కనివినీ ఎరుగనివిధంగా ఒక టీ20 మ్యాచ్ ఫలితం డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలింది. భారత్ – అఫ్గానిస్తాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టీ20 అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని అందించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో.. ఇరు జట్ల స్కోర్లు ఏకంగా రెండు సార్లు సమం (212, 16) కావడంతో మ్యాచ్ లో విజేతను డబుల్ సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. అత్యంత ఉత్కంఠ మధ్య ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ విజేతగా తేలింది.…
Corporator Thota Ramulu and Chiti Rama Rao were arrested by Karimnagar Town-I police for creating trouble for a land owner. Published Date – 17 January 2024, 10:32 PM Karimnagar: Karimnagar commissioner police, who constituted a special investigation team to solve land related issues, have arrested two persons including a corporator on Wednesday. Corporator Thota Ramulu and Chiti Rama Rao were arrested by Karimnagar Town-I police for creating trouble for a land owner. Commissionerate police, who recently constituted SIT, invited victims to lodge complaints with police. A resident of Bhagathnagar of Karimangar town, Raji Reddy lodged a…
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తాజాగా ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. మొన్నటివరకు తెలంగాణలో పార్టీనడిపిన ఆమె తాజాగా కాంగ్రెస్ లో వైఎస్సార్టీపిని విలీనం చేసింది. వెనువెంటనే ఆమెకి ఆంద్ర ప్రదేశ్ పీసీసీ పగ్గాలు సైతం అందాయి. దాంతో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. అయితే తన కొడుకు రాజారెడ్డి వివాహనా ఆహ్వానాలను పలువురు రాజకీయనాయకులకు అందజేస్తుంది. మొదటగా అన్న సీఎం జగన్ కి ఆహ్వానం అందజేసిన షర్మిల ఆ తరువాత రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ లకు ఇన్విటేషన్ ఇచ్చింది. ఇక అట్లూరి ప్రియతో రేపు (జనవరి 18) హైదరాబాద్ లో రాజారెడ్డి నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి.. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని రాత్రి 8 గంటలకు గండిపేటలోని…
Rohit Sharma: 14 నెలల తర్వాత ఈ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన హిట్మ్యాన్.. తొలి రెండు మ్యాచ్లలో డకౌట్లు అయి నిరాశపరిచినా భారత్కు అత్యవసరమైన పరిస్థితుల్లో తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడు. January 17, 2024 / 09:39 PM IST Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మూడో టీ20లో రికార్డు శతకంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 64 బంతుల్లోనే సెంచరీ చేసిన రోహిత్కు పొట్టి క్రికెట్లో ఇది ఐదో శతకం. తద్వారా అతడు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 14 నెలల తర్వాత ఈ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన హిట్మ్యాన్.. తొలి రెండు మ్యాచ్లలో డకౌట్లు అయి నిరాశపరిచినా భారత్కు అత్యవసరమైన పరిస్థితుల్లో తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడు. ఈ మ్యాచ్లో శతకం సాధించడం ద్వారా రోహిత్ సాధించిన రికార్డుల…
Roque Jose Florencio, nicknamed Pata Seca, who was born in 1828 in Angola was turned into a “breeding slave” and forced into fathering more than 200 children, making him a direct ancestor of about 30% of the population of Santa Eudoxia, Sao Carlos. Published Date – 17 January 2024, 09:23 PM File photo of Roque Jose Florencio Slavery, one of the worst vices to have troubled the human society has followed along as years went by. While it can’t be confirmed when it started, there are references of the societal menace even in the Bible! Scores…
సంగారెడ్డి: సదాశివపేట మున్సిపల్ అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ RI వెంకట రావు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల శర్మలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెండ్ గా దొరికారు. బాధితుడు ఇంటి నంబర్ కోసం మున్సిపల్ అధికారులను సంప్రదించగా.. వారు రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీంతో అతడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో అవినీతి అధికారుల గుట్టురట్టు అయింది. బాధితుడి నుంచి అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. Also Read.. కేఆర్ఎంబీ చేతికి నాగార్జున సాగర్ ప్రాజక్టు నిర్వాహణ! Source link
Republic Day | ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. January 17, 2024 / 09:17 PM IST Republic Day | ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి.. వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. పబ్లిక్ గార్డెన్స్లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సీఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్శాఖను ఆదేశించారు. రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు తదితర అన్ని ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను విద్యుద్దీపాలతో…
Residents of the two localities suffered injuries on their legs and hands when packs of street dogs attacked them, triggering panic among locals. Published Date – 17 January 2024, 08:27 PM Representational Image Kumram Bheem Asifabad: Eleven persons sustained injuries when street dogs attacked them in Indira market and Sanjeevaiah colony in Kaghaznagar on Wednesday. Residents of the two localities suffered injuries on their legs and hands when packs of street dogs attacked them, triggering panic among locals. They were shifted to a community health centre and were provided treatment. They were discharged from the hospital…