Browsing: తాజా వార్తలు

రేపటి నుండి CBSE బోర్డ్ ఎగ్జామ్ (10వ తరగతి, 12వ తరగతి) ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రేపటి నుండి అంటే…

అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ యూఏఈకు వెళ్లిన విషయం తెలిసిందే.…

మనలో చాలామంది పెరుగు తింటారు. కొంతమందికి భోజనం చివరిలో కచ్చితంగా పెరుగు ఉండాల్సిందే. రెండు ముద్దలైనా సరే పెరుగుతో తింటారు. ఇంకొందరు పెరుగును మజ్జిగ రూపంలో తీసుకుంటారు.…

మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు పంపించింది. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు పంపించడం ఇది ఆరోసారి. ఈ నెల…

యూపీఎస్సీ ఇవాళ(బుధవారం) నోటిపికేషన్ రిలీజ్ చేసింది.ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నోటిపికేషన్ జారీ చేసింది. యూపీఎస్సీ సివిల్…

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ..ఢిల్లీ చలోనిరసన కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని శివారులో ఉన్న రైతులపై మరోసారి బాష్పవాయువు ప్రయోగం జరిగింది. రెండోరోజు శంభు…

ఆరు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని, బడ్జెట్ లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.2024-25…

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అనుచిత భాష‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి.చెప్పలేని భాష లో రేవంత్ మాట్లాడుతున్నారు ..అవి అసెంబ్లీ రికార్డులకు…

ఇదేనా ప్రజాపాలన..?ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న…

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు అవసరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌…