రేపటి నుండి CBSE బోర్డ్ ఎగ్జామ్ (10వ తరగతి, 12వ తరగతి) ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రేపటి నుండి అంటే 15 ఫిబ్రవరి 2024 నుండి 10వ, 12వ తరగతి పరీక్షలను నిర్వహించనుంది. పరీక్షకు ముందు, విద్యార్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు కచ్చితంగా తెలుసుకోవాలి. కొన్ని ముఖ్యమైన సూచనలు: – ఉదయం 10 గంటలకు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 10 గంటలకు వచ్చే విద్యార్థులను మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. -తమ అడ్మిట్ కార్డును అన్ని పరీక్ష రోజులలో తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. – తమ సొంత స్టేషనరీని తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి. -ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత, అభ్యర్థులు సమాధానమిచ్చే ముందు ప్రశ్నలను జాగ్రత్తగా చదవాలి. – సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి మెట్రో సేవలను ఉపయోగించుకోవచ్చు. -సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ…
Author: Telanganapress
Anupama Parameswaran | ది మోస్ట్ అవైటెడ్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంటుంది.. సిద్దూ జొన్నలగడ్డ మళ్లీ హిట్ అందుకుంటాడా లేదా.. ఇలాంటి వాటి కంటే కూడా అనుపమ పరమేశ్వరన్ కోసమే ఈ సినిమా చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. February 14, 2024 / 09:57 PM IST Anupama Parameswaran | ది మోస్ట్ అవైటెడ్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంటుంది.. సిద్దూ జొన్నలగడ్డ మళ్లీ హిట్ అందుకుంటాడా లేదా.. ఇలాంటి వాటి కంటే కూడా అనుపమ పరమేశ్వరన్ కోసమే ఈ సినిమా చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. అమ్మడు ఈ సినిమా కోసం ఫుల్గా గ్లామర్ షో చేసింది. ఇన్నేళ్లు అందం ఉంది.. అభినయం ఉంది.. అద్భుతమైన టాలెంట్ కూడా ఉంది.. కానీ ఈమెకు…
Punjab Kisan Mazdoor Sangharsh Committee General Secretary Sarwan Singh Pandher said that the meeting with the Centre will be held tomorrow at 5 pm and the farmers want to resolve all the issues peacefully. Published Date – 14 February 2024, 10:19 PM Thiruvananthapuram: Senior Congress leader Shashi Tharoor on Wednesday said he doesn’t think the China border is fortified the way the national capital is, adding that it’s a democratic right of the farmers to protest and to be heard in the national capital. “It’s a democratic right of the farmers to protest and come and…
అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ యూఏఈకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బోచాసనవాసీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ ఆలయాన్ని ప్రధాని ప్రారంభించారు. ఆలయంలో పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూ దేవతలకు హారతి ఇచ్చిన…నమస్కరించుకున్నారు. ఆలయ ప్రారంభానికి వచ్చిన మోదీని చూసేందుకు భారత పౌరులు పెద్దెత్తున తరలివచ్చారు. వారికి అభివాదం తెలియజేశారు మోదీ. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్షయ్ కుమార్ సాంప్రదాయదుస్తుల్లో సందడి చేశారు. అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో BAPS నిర్మించిన మొదటి హిందూ దేవాలయం ఇది. ఈ హిందూ దేవాలయం చాలా గొప్పది. చాలా పెద్దది. అయోధ్యలో రామ్ లల్లాకు ప్రతిష్ఠాపన తర్వాత దేశం వెలుపల పెద్ద హిందూ దేవాలయాన్ని ప్రారంభించడం కూడా ప్రధాని…
Vivo V30 Pro | Vivo V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వీ30 ప్రో ఫోన్ను ఈ నెలాఖరులో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. February 14, 2024 / 10:26 PM IST Vivo V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వీ30 ప్రో ఫోన్ను ఈ నెలాఖరులో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. భారత్ లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నది. జీస్ లెన్స్తోపాటు ట్రిపుల్ కెమెరా సెటప్తో అందుబాటులో ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెరల్ వైట్ కలర్స్లో ఆవిష్కరిస్తారు. జీస్ లెన్స్తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఔరా లైట్ కెమెరా…
The craft eventually obtained data from 10 rocks altogether, all of which have been given the names of dog breeds, such as “Akitainu,” “Beagle” and “Shibainu.” Published Date – 14 February 2024, 09:34 PM Tokyo: An unmanned lunar spacecraft has captured and transmitted data analyzing 10 lunar rocks, a greater-than-expected achievement that could help provide clues about the origin of the moon, a Japan space agency official said Wednesday. For four days, the Smart Lander for Investigating Moon, or SLIM — which landed on the moon last month — has used its multi-band spectral camera to study…
మనలో చాలామంది పెరుగు తింటారు. కొంతమందికి భోజనం చివరిలో కచ్చితంగా పెరుగు ఉండాల్సిందే. రెండు ముద్దలైనా సరే పెరుగుతో తింటారు. ఇంకొందరు పెరుగును మజ్జిగ రూపంలో తీసుకుంటారు. అయితే పెరుగును తినడానికి సరైన మార్గం ఏమిటో చాలా మందికి తెలియదు. ఉదాహరణకు పెరుగులో పంచదార కలిపి తింటే కొందరు, ఉప్పు కలిపిన పెరుగు తింటారు. కానీ, మనం ఉప్పు గురించి మాత్రమే మాట్లాడినట్లయితే, పెరుగులో ఉప్పు కలిపి తినడం ప్రయోజనకరంగా ఉందా? పెరుగులో ఉప్పు కలిపి తినడం వల్ల కడుపులోని జీవక్రియ కార్యకలాపాలు ప్రభావితం అవుతాయని మీకు తెలుసా? అంతే కాదు పొట్టలోని మంచి, చెడు బ్యాక్టీరియాపై కూడా ప్రభావం చూపుతుంది. దీని వల్ల మన జీర్ణవ్యవస్థ చెడిపోతుంది. కాబట్టి పెరుగులో ఉప్పు కలిపి తినాలా వద్దా అని తెలుసుకుందాం. పెరుగులో ఉప్పు తింటే అరిష్టమా?పెరుగును ఉప్పుతో కలిపి తినడం వల్ల పెరుగు గుణాలకు హాని కలుగుతుంది .ఇది మేము చెబుతున్నది…
Oye | తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ సినిమాను మళ్లీ విడుదల చేస్తే థియేటర్స్ అన్ని ప్యాక్ అయిపోయాయి. ఒక్క టికెట్ ముక్క కూడా దొరక్కుండా ఫుల్ పండగ చేసుకున్నారు ఆడియన్స్. February 14, 2024 / 09:33 PM IST Oye | మనుషులు కోతుల నుంచి వచ్చారు అంటే ఏమో అనుకుంటాం కానీ.. మనం చేసే పనులు చూస్తుంటే అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రిలీజ్ అయిన సినిమాలను బాలేవు అంటూ ఫ్లాప్ చేస్తాము.. కానీ అవే సినిమాలు ఒక 15 సంవత్సరాల తర్వాత విడుదల చేస్తే అబ్బో అద్భుతం అంటూ పండగ చేసుకుంటాము. ఇప్పుడు ఇదే జరుగుతుంది. చాలా వరకు ఫ్లాప్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ సినిమాను మళ్లీ విడుదల చేస్తే థియేటర్స్ అన్ని ప్యాక్ అయిపోయాయి. ఒక్క టికెట్ ముక్క…
Speaking to mediapersons at Telangana Bhavan, Harish Rao accused the Congress of politicising the Kaleshwaram project for electoral gains in the upcoming Parliament elections Published Date – 14 February 2024, 08:36 PM Photo: Screen-grabbed from X. Hyderabad: Former Minister T Harish Rao on Wednesday challenged Chief Minister A Revanth Reddy to step down if he could not resolve the issues of the Kaleshwaram Lift Irrigation Scheme (KLIS), and instead hand over the Chief Minister’s post to him. He was more than willing to take up the challenge and resume the project operations, Harish Rao said. “There…
మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు పంపించింది. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు పంపించడం ఇది ఆరోసారి. ఈ నెల 19వ తేదీన మద్యం కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. ఇదివరకు ఐదుసార్లు వివిధ కారణాలతో అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. కేజ్రీవాల్ను అంతకుముందు ఫిబ్రవరి 2న, జనవరి 18న, జనవరి 3న, 2023 డిసెంబర్ 21, నవంబర్ 2 తేదీల్లో ఈడీ విచారణకు పిలిచింది. అయితే ఈ నోటీసులు చట్టవిరుద్ధమంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. అయితే కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఈడీ 6వ సారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఉద్దేశ్యపూర్వకంగా సమన్లను ధిక్కరిస్తున్నారని, కుంటి సాకులు చెబుతున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే సామాన్యులకు ఆమ్ ఆద్మీ పార్టీ…