During the power point presentation on River Krishna issues in the Assembly, Congress played YS Jaganmohan Reddy’s edited video in which he thanks former CM K Chandrashekhar Rao’s stand on river water sharing Published Date – 12 February 2024, 08:33 PM File Photo Hyderabad: The Congress party’s efforts to play an edited version of Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy’s video on River Krishna water sharing in the Assembly and corner the Bharat Rashtra Samithi (BRS) triggered a controversy. During the power point presentation on River Krishna issues in the Assembly on Monday, the ruling…
Author: Telanganapress
ఈ నెల (ఫిబ్రవరి) 18వ తేదీ వరకు నుమాయిష్ను పొడిగిస్తున్నట్లు తెలిపింది హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ.షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15తో నుమాయిష్ ముగియనుంది. అయితే మరో 3 రోజులు అదనంగా పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. నుమాయిష్ గడువు దగ్గర పడుతున్నా ఇంకా రద్దీ ఏమాత్రం తగ్గకుండా..ఎక్కువ అవుతూనే ఉంది. నిన్న(ఆదివారం) సెలవు దినం కావడంతో నుమాయిష్ కు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. జనాల రద్దీ దృష్ట్యా గడువు పెంచినట్లు తెలిపింది ఎగ్జిబిషన్ సొసైటీ. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన నుమాయిష్ ప్రారంభమై..ఫిబ్రవరి 15వ తేదీ తో ముగుస్తుంది. ఇది కూడా చదవండి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా Source link
Villain Pran | అనుకోకుండా సినిమా రంగంలోకి ప్రవేశించిన విలన్ యాక్టర్ ప్రాణ్.. తన పాత్రలో జీవించేవారు. అంతేకాదు కథా నాయకుల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న రికార్డు సాధించారు. February 12, 2024 / 07:54 PM IST Villain Pran | సినిమాలకు హీరోనే ప్రాణం. సినిమా నిర్మాతకు హీరోయే ముఖ్యుడు. హీరో ఎవరని కూడా సినిమా చూసే ప్రేక్షకులుంటారు. సాధారణంగా సినిమా నిర్మాణంలో కూడా హీరోకే ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. కానీ అక్కడక్కడ హీరో కంటే విలన్ లకు, దర్శకులకూ ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. అలాంటి వారు బాలీవుడ్లోనైనా, టాలీవుడ్లోనైనా ఉంటారు. బాలీవుడ్లో ప్రముఖంగా విలన్ పాత్రలు వేసి సినిమాకే వన్నె తెచ్చే నటుల్లో ప్రాణ్ ఒకరు. ఆయన ఒకప్పుడు హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారు. ప్రేక్షకులు కూడా అతన్ని చూసి నిజమైన విలన్ అనుకునే వారు. అతన్ని చూసి ప్రజలు పారిపోయిన సంఘటనలూ ఉన్నాయి.…
C Ramachander Rajanarasimha, who contested from Zaheerabad Assembly Constituency in 2023 elections, resigned to the BJP party Published Date – 12 February 2024, 07:41 PM Ramachandar Rajanarasimha Sangareddy: While the Bharatiya Janata Party (BJP) has appointed in-charges for Lok Sabha Constituencies hoping to perform well in the coming elections, the party has been suffering one setback after another in Zaheerbad Lok Sabha constituency, leaving the party leadership worried. Days after veteran party leader and actor turned politician P Babu Mohan quit the party, another leader C Ramachander Rajanarasimha, who contested from Zaheerabad Assembly Constituency in 2023…
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇవాళ(సోమవారం) మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. తనకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ మూడు రోజులు మనీష్ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం. ఇది కూడా చదవండి: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్ Source link
ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన ఎండలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. February 12, 2024 / 07:24 PM IST ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన ఎండలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. Source link
Team Alpha held their nerves to defeat Rough Riders 45-35 in quarterfinal to make it to the semifinals of the Hyderabad Premier Golf league season 4 Published Date – 12 February 2024, 06:18 PM Team Alpha after recording victory in the quarterfinal. Hyderabad: Team Alpha held their nerves to defeat Rough Riders 45-35 in quarterfinal to make it to the semifinals of the Hyderabad Premier Golf league season 4 at the Hyderabad Golf Club, on Monday. Meanwhile, Sama Angels thrashed Tutoroot 80-0 for a comfortable victory. Tutoroot, who made it to the quarterfinals by a whisker,…
తెలంగాణలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్శాఖలో పని చేస్తున్న 105 మంది అధికారులను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల్లో జడ్పీ సీఈవోలు, డెప్యూటీ సీఈవోలతో పాటు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ అయ్యారు. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు పంచాయతీరాజ్శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14 మంది జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను బదిలీ చేస్తూ ఎక్సైజ్శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఇది కూడా చదవండి:విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్ Source link
Hyderabad | కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ సుకన్య పేర్కొన్నారు. February 12, 2024 / 06:40 PM IST Hyderabad | కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ సుకన్య పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులను ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ కళాశాల ఆఫీసులో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు. అర్హులైన అభ్యర్థులకు 17వ తేదీన ఉదయం 11 గంటలకు కాలేజీ ప్రాంగణంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పొలిటికల్ సైన్స్-1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్-1 మొత్తం కలిపి రెండు పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు పీజీలో…
Supported by Khadi and Village Industries Commission, 500 electric pottery wheels were distributed and a skill development program was implemented Published Date – 12 February 2024, 05:42 PM Hyderabad’s Numaish hosts an interactive pottery-making stall, promoting financial independence and awareness among artisans. Supported by Khadi and Village Industries Commission, 500 electric pottery wheels were distributed and a skill development program was implemented. Watch: Source link