Browsing: తాజా వార్తలు

ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోత ఆగడం లేదు. ఫార్మా, టెలి కమ్యూనికేషన్, ఈ కామర్స్, విమానయానం, డెలివరీ, మార్కెటింగ్ ఇలా అన్ని రంగాలకూ విస్తరించింది. దేశీయ విమానయాన…

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ కు ప్రత్యమ్నాయంగా మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం తెరపైకి వచ్చింది. బ్లూస్కై పేరుతో ట్విట్టర్ మాజీ సీఈవో…

ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండెపోటు లక్షణాల గురించి సరైన సమాచారాన్ని పొందడం ద్వారా, మీరు ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. చాలా సార్లు గుండెపోటు…

అమెరికాలోని న్యూయార్క్‌లో కాల్పుల ఘటన వెలుగు చూసింది. బ్రోంక్స్‌లోని సబ్‌వే స్టేషన్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు.…

చంచల్‌ గూడ జైల్లో విషాదం జరిగింది. ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సెల్‌ఫోన్‌ చోరీ కేసులో కిస్మత్‌ పూర్‌కు చెందిన రాజును నాలుగు రోజుల…

బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఇవాళ( సోమవారం )అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్‌ టెస్ట్‌లో నితిష్‌ కుమార్‌కు 129 మంది ఎమ్మెల్యేలు…

కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలు, అవాస్తవాల పునాది అని మరోసారి స్పష్టమైందన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి. మొన్న ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కగానే…

తమ దేశంలో పడిపోతున్న సంతానోత్పత్తిని పెంచేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. బూయంగ్‌ కంపెనీ తమ ఉద్యోగులకు భారీ…

జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాకు మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)సమన్లు జారీ చేసింది. శ్రీనగర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇదే కేసులో…

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి ప్రసాదంలో ఎముక వచ్చినట్లు ఓ భక్తుడు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తమని…