ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోనని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని…
Browsing: తాజా వార్తలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో ప్రతి ఇంచు మీద సమగ్రమైన అవగాహన ఉందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ( మంగళవారం)చలో నల్లగొండ బహిరంగ సభలో పాల్గొని…
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు తహసీల్దార్ సత్యనారాయణ. ఆ తర్వాత కార్యాలయంతో…
అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్ ఊడి కిందపడింది. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో…
తెలంగాణ నదీ జలాలపై కేంద్ర ప్రభుత్వ యజమాయిషీని బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లుగా అడ్డుకుంటూ వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అయితే కొత్తగా రాష్ట్రంల ప్రభుత్వం…
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతు సంఘాలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం అలర్టైంది.ఢిల్లీకి…
రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐఐటీ జేఈఈకి ప్రిపేర్ అవుతున్న మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యల కట్టడికి చర్యలు ఎన్ని…
ప్రజాస్వామ్య విలువలు, శాసనసభ సంప్రదాయాలను పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మంటగలిపారని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీ సమావేశం తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలో…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ కకావికలమయ్యింది. నల్లగొండ సభపిలుపుతో కలవరం చెందిన సర్కార్ రాత్రికి రాత్రే అసెంబ్లీ ఎజెండానే మార్చేసింది. క్రుష్ణా ప్రాజెక్టులను కేంద్రాలను అప్పగించి…
చెన్నై నగర మాజీ మేయర్ సదాయి దురైస్వామి కుమారుడు, ఫిల్మ్ డైరెక్టర్ వెట్రి దురైస్వామి శవం సట్లెజ్ నదిలో లభ్యమైంది. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో…