మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్…
Browsing: తాజా వార్తలు
హైబీపీ, లోబీపీ రెండూ ప్రమాదమే. జీవనశైలి కారణంగా ఈవ్యాధులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. 30 శాతం మంది రోగులు జీవనశైలి, ఆహారంలో మార్పులతో హైబీపీని కంట్రోల్లో ఉంచుకోవడంలో…
శుక్రవారం రాత్రి నగర శివారులోని పహాడీషరీఫ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అని చెప్పిన పార్టీ.. ప్రభుత్వం ఏర్పడి నెల…
గోవాలోని ఓ స్టార్ హోటల్ మేనేజర్ తన భార్యను సముద్రంలోకి తోసేసి హత్య చేశారు. ఆ తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయిందంటూ డ్రామాలు…
ఈనెల 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రేపు నిర్వహించే…
బీసీల సమస్యల పరిష్కారం చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో చలో…
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా వివాహబంధంపై ఎప్పటి నుండి గాసిప్స్ వస్తున్నాయి. వీరిద్దరి వైవాహిక జీవితం ఎప్పుడో ముగిసిందని అందరు అంటున్నా అధికారిక…
హైదరాబాద్: వరుస దాడంలతో నకిలీ మందుల ఆటకట్టిస్తున్న తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ను (TDCA) కృషిని ఇంటర్ పోల్ అభినందించింది. ఈ మేరకు టీడీసీఏకు ఇంటర్పోల్ లేఖ…
నాగర్ కర్నూలు : రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఓ డిప్యూటి సర్వేయర్ ఏసీబీకి చిక్కారు. రైతుకు సంబంధించిన భూమికి సంబంధించిన ప్రొసిడింగ్స్ కాపీని జారీ ఇచ్చేందుకు…